Gautami Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి గౌతమి | ABP Desam

Continues below advertisement

తిరుమల శ్రీవారిని సినీ నటి గౌతమి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram