Sushanth Rajput: బిహార్ లోని లఖీసరాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
ABP Desam
Updated at:
17 Nov 2021 08:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో ఘోర విషాదం నెలకొంది. బిహార్ లోని లఖీసరాయ్ లో గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులంతా సుశాంత్ బంధువులుగా గుర్తించారు.