శ్రీకాకుళంలో పుష్ప సినిమాను స్వాగతిస్తూ అభిమానుల బైక్ ర్యాలీ

Continues below advertisement

ఐకానిక్‌ స్టార్‌ అల‍్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్ వస్తున్న పుష్ప ది రైజ్‌ సందడి శ్రీకాకుళంలో మొదలైంది. డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా పుష్ప సినిమా రిలీజ్‌ అవుతున్న నేపధ్యంలో అభిమానులు ముందుగానే హడావుడి మొదలుపెట్టారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుతూ శ్రీకాకుళంలో అభిమానులు సందడి చేసారు. చిరంజీవి యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు . పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయన్నారు. రేపు సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram