Puneeth Rajkumar: పునీత్ కు నివాళిగా కన్నడ డిస్ట్రిబ్యూటర్ల మంచి నిర్ణయం

Continues below advertisement

దివంగత నటుడు, Kannada Powerstar పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా కన్నడ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. పునీత్ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ మార్చి 17 న విడుదల అవనుంది. ఆ రోజు నుంచి మార్చి 23 వరకు కర్ణాటకలో మరే సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించారు. వారు తీసుకున్న ఈ డెసిషన్ కు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram