Breaking News | IT Raids On Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
ABP Desam
Updated at:
12 Dec 2022 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాతలైన నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పుష్ప, సర్కారు వారి పాట, వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య లాంటి పెద్ద సినిమాలను నిర్మించిన ఈ సంస్థ.... ఇప్పుడు పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా నిర్మిస్తోంది.