Uttarandhra become TDP Fort Again | కంచుకోటను మరోసారి దక్కించుకున్న టీడీపీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలిరోజుల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు తర్వాత కాంగ్రెస్, వైసీపీ చేతుల్లోకి వెళ్లాయి. మళ్లీ 2004 తర్వాత ఉత్తరాంధ్రలో టీడీపీ వేవ్ కనిపించింది. కూటమి సృష్టించిన సునామీలో ధర్మాన, బొత్స,తమ్మినేని లాంటి బడా నేతలే కొట్టుకుపోయారు. అసలు ఉత్తరాంధ్రలో ఈస్థాయిలో టీడీపీ జోరు చూపించటానికి కారణాలేంటీ..ఈ వీడియోలో చూద్దాం.
తొలిరోజుల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు తర్వాత కాంగ్రెస్, వైసీపీ చేతుల్లోకి వెళ్లాయి. మళ్లీ 2004 తర్వాత ఉత్తరాంధ్రలో టీడీపీ వేవ్ కనిపించింది. కూటమి సృష్టించిన సునామీలో ధర్మాన, బొత్స,తమ్మినేని లాంటి బడా నేతలే కొట్టుకుపోయారు. అసలు ఉత్తరాంధ్రలో ఈస్థాయిలో టీడీపీ జోరు చూపించటానికి కారణాలేంటీ..ఈ వీడియోలో చూద్దాం.
తొలిరోజుల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు తర్వాత కాంగ్రెస్, వైసీపీ చేతుల్లోకి వెళ్లాయి. మళ్లీ 2004 తర్వాత ఉత్తరాంధ్రలో టీడీపీ వేవ్ కనిపించింది. కూటమి సృష్టించిన సునామీలో ధర్మాన, బొత్స,తమ్మినేని లాంటి బడా నేతలే కొట్టుకుపోయారు. అసలు ఉత్తరాంధ్రలో ఈస్థాయిలో టీడీపీ జోరు చూపించటానికి కారణాలేంటీ..ఈ వీడియోలో చూద్దాం.