Mother Lost her Life along with Two Kids:కుటుంబ కలహాలతో బోయినపల్లి మండలంలో ఆత్మహత్య|ABP Desam
ABP Desam
Updated at:
12 May 2022 08:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajanna Siricilla జిల్లాలో ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవపడి నిన్న రాత్రి ఇంటి నుంచి పిల్లలతో సహా వెళ్లిపోయిన అనూష తెల్లారేసరికి బావిలో విగతజీవిలా కనిపించింది. ఇద్దరూ చిన్నారులు మృతి చెందటంతో స్థానికంగా విషాదాన్ని నింపింది.