YSRCP Bus Yatra: 17 మంది మంత్రులతో 'సామాజిక న్యాయ భేరి' | Srikakulam | ABP Desam
ABP Desam
Updated at:
26 May 2022 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిక్కోలు నుంచి వైసీపీ సామాజిక న్యాయ భేరీ ప్రారంభం కానుంది. గడపగడప కు ప్రభుత్వం అనే నినాదాంతో ప్రజలలో పథకాల కోసం వివరిస్తున్న వైసీపీ 2024 ఎన్నికల దృష్ట్యా ఈ యాత్రకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.