YSRCP Announce 25 MP Candidates: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ?
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ లో నివాళులు అర్పించిన తర్వాత, సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు.