YS Sharmila at Idupulapaya : YSR జయంతికి కుటుంబంతో ఇడుపులపాయలో షర్మిల | ABP Desam

వైఎస్సాఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితో కలిసి వైఎస్ సమాధి వద్దకు చేరుకున్న షర్మిల తొలుత ప్రార్థనలు నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola