Vijayawada CP Kanti Rana Tata : ధర్మవరం వస్త్రవ్యాపారులపై దాడి కేసులో నిందితుల అరెస్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
08 Jul 2023 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధర్మవరానికి చెందిన వస్త్రవ్యాపారులపై విజయవాడకు చెందిన అవినాష్ గుప్తా అనే వ్యక్తి దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.