RK Roja: డప్పు దంచికొట్టిన ఎమ్మెల్యే రోజా
ABP Desam
Updated at:
07 Nov 2021 07:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్.కె రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు.