Vuyyur Veeramma Thirunallu: పదిహేను రోజుల పాటు ఉయ్యారు వీరమ్మ తల్లి జాతర| ABP Desam

uyyur Veramma thalli Jathara ప్రారంభమైంది. పదిహేను రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా సాగనున్నాయి. సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పోలీసులు సారె సమర్పించారు. మెట్టినించి అమ్మవారు గ్రామోత్సవానికి చేరుకున్నారు. అమ్మవారికి ఎదురు, తిరుగుడు గండదీపాలు ఇచ్చి భక్తులు ఆహ్వానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola