Vizianagaram Bear | మన్యంలో ఎలుగుబంటి| ABP Desam

పార్వతీపురం మన్యం జిల్లాలో సూర్యనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగు బంటి సంచరిస్తున్న సమాచారంతో గిరిజన ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారు.. పోడు వ్యవసాయం కోసం కొండ మీద కు వెళ్తున్న సమయంలో ఎలుగు బంటి కనిపించింది అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola