Vizag Shabnam Selected India U-19 Squad : న్యూజిలాండ్ సిరీస్ కోసం విశాఖ అమ్మాయి | DNN | ABP Desam

Continues below advertisement

అండర్ -19 టీమిండియా జట్టులో ఒకేసారి ఇద్దరు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది . ఒకరు తెలంగాణకు చెందిన త్రిష. మరొక అమ్మాయి విశాఖ కు చెందిన షబ్నమ్. షబ్నమ్ తండ్రి షకీల్ డిఫెన్స్ సర్వీస్ లో ఉండగా ఆయన కూడా క్రికెటర్ కావటంతో...ఆ స్ఫూర్తితోనే పేస్ బౌలర్ గా మారాంది షబ్నమ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram