TDP Chalo Rishi konda : టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam

Continues below advertisement

టీడీపీ చేపట్టిన రిషి కొండ సందర్శన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులను పోలీసులు హౌజ్ చేయటం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram