Ramatheertham New Temple Construction: సరికొత్త హంగులతో కొండమీది గుడి | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2022 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVizianagaram జిల్లాలోని Ramatheertham Temple రెండు భాగాలుగా ఉంటుంది. కొండమీదనున్న ఆలయం వద్ద 2020 డిసెంబర్ 28న గుర్తుతెలియని దుండగులు.. ఇక్కడి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగగా.. ఏపీ సర్కారు రూ. 3 కోట్లు మంజూరు చేసి కొత్త ఆలయాన్ని నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది.