Sri Rama Navami Special: చెరువులో దొరికిన రాముడు రాజులు కొలిచిన దేవుడు | Ramatheertham | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2022 08:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVizianagaram జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఏటా రామనవమి రోజున రామతీర్థానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి ప్రజలు భారీగా వస్తుంటారు. 456-496 AD మధ్యకాలంలో ఇక్కడ ఓ చిన్న ఆలయముండేదని చరిత్ర చెబుతోంది. తర్వాత ఆలయం కనుమరుగైందట. కానీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి Seeta Rama Lakshaman విగ్రహాలు దొరికాయి. ఆ విషయం తెలుసుకున్న అప్పటి రాజు విగ్రహాలను ప్రతిష్టింపజేసి ఆలయాన్ని నిర్మించి, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఈనాంగా ఇచ్చారు.