Visakhapatnam MP MVV Satyanarayana : విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఎంపీ ఎంవివి | ABP Desam

కేవలం డబ్బు కోసమే తన కుమారుడు, భార్యను కిడ్నాప్ చేశారని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న ఆయన..పోలీసులు సహకారంతో తన కుటుంబసభ్యులు సేఫ్ గా ఉన్నారని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola