Minister Appalaraju On Ring Net Issue: బోట్లు, వలలు దగ్ధం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం

Continues below advertisement

విశాఖ తీరంలో మరోసారి నెలకొన్న రింగు వలల వివాదంపై మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మత్స్యకారుల పెద్దలతో సమావేశమయ్యారు. గతంలో చేసుకున్న నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదని తేల్చిచెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram