KA Paul On Visakha Steel Plant: ఈ గురువారం దిల్లీకి వెళ్తానన్న కేఏ పాల్
ABP Desam
Updated at:
23 Apr 2023 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను రద్దు చేయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ మరోసారి వెల్లడించారు. అన్ని పార్టీల నాయకులు తనతో కలిసి రావాలని, ఈ గురువారం దిల్లీకి వెళ్తున్నట్టు, ప్రధాని మోదీ సహా ఇతరులను కలవబోతున్నట్టు ప్రకటించారు.