గిరిజనుల పద్దతి అయిన వాసెన పోలి ఇడ్లీలతో విజయం సాధించిన యువకుడి

Continues below advertisement

ప్రాచీనమైన గిరిజనుల వాసెన పోలి పద్దతిలో కొర్ర,ఊద,ఆరిక ,సామ,అండుకొర్ర లాంటి చిరు ధాన్యాల‌తో చేసిన ఆహార పదర్ధాలతో , ఓ యువ‌కుడు వైజాగ్ లో టిఫిన్ సెంట‌ర్ ని పెట్టాడు..అది కూడా తోపుడు బండి ద్వారా తాను త‌యారు చేస్తున్న టేస్టీ ఇడ్లీల‌ని జ‌నానికి తెలియ‌జేసే ప్ర‌యత్నం చేశాడు.వైజాగ్ పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను టేస్ట్ చేశారు . రుచి బాగా నచ్చడంతోవీటిని తయారు చేసిన చిట్టెం సుధీర్ ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని వెంక‌య్య‌నాయుడు సూచించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram