త్రాగుబోతుల సంఘంకు సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాడు-ఏపి డెప్యూటీ సీఎం

త్రాగుబోతుల సంఘంకు సోమువీర్రాజు అధ్యక్షుడుగా అయ్యాడని‌ ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపి మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ఆదిమూలంలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ వెలపలకు వచ్చిన ఆయన బిజేపిపై తీవ్రంగా మండిపడ్డారు.. రాష్ట్ర ప్రజలందరికి నూతన‌ సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పేదలందరికి అండగా నిలుస్తున్న సీఎం‌ జగన్మోహన్ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola