స్పందన కార్యక్రమంలో విజయవాడ మేయర్ పాల్గొనడంపై TDP శ్రేణుల అభ్యంతరం

Continues below advertisement

విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. పూర్తిగా అధికారులే ఉండాల్సిన స్పందన కార్యక్రమంలో ఆమె ఎలా పాల్గొన్నారంటూ టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola