Vijayawada kanakadurga Temple Chairman : దుర్గ గుడి ఈవోపై ఛైర్మన్ కర్నాటి రాంబాబు | DNN | ABP Desam

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో సూపరింటెండ్ పై ఏసీపీ దాడి వ్యవహరం తీవ్ర దుమారాన్ని రాజేస్తోంది.ఆ ఉద్యోగి అవినీతి పై గతంలోనే ఈవో కు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని దేవస్దానం పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola