Union Minister Kishan Reddy : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి | ABP Desam
ABP Desam
Updated at:
01 Jan 2024 12:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.. ఆంగ్ల నూతన సంవత్సరం, వైకుంఠం ద్వార దర్శనం చివరి రోజు సందర్భంగా కేంద్ర మంత్రి ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.