Ukraine Crisis : Tirupati Medical Students in Ukraine | ABP Desam

Ukraine లో మెడిసిన్ చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. Chittoor జిల్లాకు తొమ్మిది మంది విద్యార్ధులు తల్లిదండ్రుల వద్దకు చేరుకోగా మరో 52 మంది విద్యార్ధుల వరకూ Ukraine లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola