ట్రాప్ తర్వాతి ప్రక్రియ ఏంటి..? ఎలుగుబంటి మాటేంటి..?

Continues below advertisement

అలిపిరి నడకమార్గంలో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు CCFO నాగేశ్వరరావు వెల్లడించారు. నడకమార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత యొక్క నమూనాలను సేకరించేందుకు తిరుపతి జూపార్క్ కు తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram