Murder in Tirumala : నిద్రించే స్థలం విషయంలో జేబుదొంగల మధ్య వివాదం | ABP Desam
ABP Desam
Updated at:
21 Jul 2022 06:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో దారుణం జరిగింది.. ఎస్వీ మ్యూజియం వద్ద ఓ వ్యక్తి నిద్రిస్తుండగా మరోక వ్యక్తి బండరాయితో మోది హత్య చేశాడు. అయితే హత్యకు గురైన వ్యక్తి, హంతకుడు ఇద్దరూ జేబు దొంగలుగా పోలీసులు గుర్తించారు.