Ramayapatnam Port Aerial View: రామాయపట్నం పోర్టు పనులకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన| ABP Desam
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. మూడేళ్లల్లో తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. మూడేళ్లల్లో తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.