Law Students Attack: టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగిన తమిళనాడు న్యాయ విద్యార్థులు
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ తలెత్తింది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్... టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ తలెత్తింది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్... టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగారు.