భయం తో పరుగులు తీసిన స్థానికులు

తిరుపతి,రామకుప్పం మండలంలో ఏనుగుల మంద చొరబడింది. గిడ్డపల్లి,సాగినేకుప్పం,ముద్దనపల్లి గ్రామ సమీపంలోకి మూడు ఏనుగులు రావడంతో భయంతో గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. సమీప పొలాల్లోని పంటలను ఏనుగులు తొక్కేశాయి. ఏనుగులను అడవి ప్రాంతం లోకి తరిమేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola