Tirumala Swarna Rathotsavam : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరథోత్సవం | ABP Desam
ABP Desam
Updated at:
23 Dec 2023 06:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు