Tirumala Crime News : శ్రీవారి ఆలయానికి సమీపంలోని హెచ్ టీ కాంప్లెక్స్ వద్ద ఘటన | DNN | ABP Desam

తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం కలకలం రేపింది. హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు చూస్తుండగానే, కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola