Vadapalli Balaji: తూ.గో జిల్లాలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరుప్పావడ సేవ
ABP Desam
Updated at:
29 Oct 2021 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా చేసిన పులిహోరను స్వామి ఆకారంలో నేలపై వేసి, చుట్టూ గారెలు, ఎండి మిరపకాయలు, పువ్వులతో అందంగా అలంకరించారు.