Tension At Vijayawada: ప్రైవేట్ హోటల్ వద్ద టీడీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు

విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై దాడులు అనే అంశం మీద నిర్వహించిన సెమినార్ లో పాల్గొనేందుకు..... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారు. ఆ హోటల్ బయట.... టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో దిశ చట్టం తెచ్చినా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. టీడీపీ మహిళా నాయకులను అడ్డుకున్న పోలీసులు, స్టేషన్ కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola