Temple On Navaratnalu: సీఎం జగన్ పథకాలపై నిర్మించిన ఏకైక ఆలయం ఇదే.. చూశారా?
ABP Desam
Updated at:
15 Aug 2021 08:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాలకు ఆలయం కట్టారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అర్థం అయ్యేలా వివరణ ఇస్తూ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నిర్మాణం జరిగింది. సీఎం జగన్ పథకాలపై నిర్మించిన ఏకైక దేవాలయం ఇదే.