TDP YCP Clash in Palnadu : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత | ABP Desam
పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన కొట్లాట రాళ్లదాడికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరసర్పం రాళ్లు విసురుకుంటూ..కర్రలతో బాదుకున్నారు.