TDP YCP Clash in Palnadu : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత | ABP Desam

పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన కొట్లాట రాళ్లదాడికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరసర్పం రాళ్లు విసురుకుంటూ..కర్రలతో బాదుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola