TDP vs YSRCP AP Assembly: GO No 1 వ్యతిరేకిస్తూ పేపర్లు చించేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

జీవో నంబర్ 1ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. జీవో ప్రతులు చించేసి స్పీకర్ పోడియం చుట్టూ ఆందోళనకు దిగారు. సభలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola