TDP MLA Ramanaidu Face To Face: యువగళం ముగింపు సభతోనే ఎన్నికల శంఖారావమన్న నిమ్మల

విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం ముగింపు సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అంటున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన మరిన్ని వివరాలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola