MLA Buchaiah Chowdary: జగనన్న కాలనీల్లో అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి: ఎమ్మెల్యే డిమాండ్
Continues below advertisement
జగనన్న కాలనీ నిర్మాణాల్లో తీవ్ర అవినీతి జరిగిందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పునాదులు తవ్వి ఇవ్వండని పేదలు కోరితే ఏకంగా లోయలు తవ్వేసి ఇచ్చారని... తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకం అబాసుపాలవుతోందని బుచ్చయ్య విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ సూచనలతోనే అవినీతి జరిగినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Continues below advertisement
Tags :
ANDHRA PRADESH YSRCP Tdp Jagananna Colonies Mla Gorantla Butchaiah Chowdary Gorantla Buchaiah Chowdary On Jagananna ColoniesJOIN US ON
Continues below advertisement