MLA Buchaiah Chowdary: జగనన్న కాలనీల్లో అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి: ఎమ్మెల్యే డిమాండ్
ABP Desam
Updated at:
27 Oct 2021 09:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగనన్న కాలనీ నిర్మాణాల్లో తీవ్ర అవినీతి జరిగిందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పునాదులు తవ్వి ఇవ్వండని పేదలు కోరితే ఏకంగా లోయలు తవ్వేసి ఇచ్చారని... తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకం అబాసుపాలవుతోందని బుచ్చయ్య విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ సూచనలతోనే అవినీతి జరిగినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.