TDP Leaders Stop JC Prabhakar Reddy: కొత్త చెరువు దగ్గరకు వెళ్లరాదు | Satya Sai District | ABP Desam
ABP Desam
Updated at:
13 May 2022 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్త చెరువు వద్దకు వెళ్లి ఉజ్వల్ ఫౌండేషన్ లో జరుగుతున్న అక్రమాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో జేసీని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని సముదాయించి జేసీ కొత్త చెరువు వైపు వెళ్లకుండా ఆపేశారు.