TDP Leader Pattabhi: మచిలీపట్నం సబ్ జైలు కి చేరుకున్న టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి
ABP Desam
Updated at:
22 Oct 2021 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రాత్రి మచిలీపట్నం పోలీస్లు పట్టాభిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడ కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. భారీ బందోబస్త్ మధ్య పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు పోలీసులు.