Tadepalli YSRCP Office Demolition | తాడేపల్లిలో జగన్ కు షాకిచ్చిన సీఆర్డీఏ అధికారులు | ABP Desam

మాజీ సీఎం వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణంలోనే ఉండగానే అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ వైసీపీ ఆఫీసు కట్టుకుంటున్నారని ఆరోపించిన సీఆర్డీఏ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా అప్పుడు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం మారగానే రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు జేసీబీలు, ప్రొక్లైనర్లతో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును నేల మట్టం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణంలోనే ఉండగానే అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ వైసీపీ ఆఫీసు కట్టుకుంటున్నారని ఆరోపించిన సీఆర్డీఏ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా అప్పుడు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం మారగానే రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు జేసీబీలు, ప్రొక్లైనర్లతో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును నేల మట్టం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola