Stone Attack On Chandrababu | TDP Leaders Meet Governor: పెద్దిరెడ్డి కుట్ర అంటున్న టీడీపీ

చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడి, ఉద్రిక్తతపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అన్ని విషయాలను గవర్నర్ ముందు ఉంచినట్టు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola