Srikakulam Bahuda River Bridge Collapse: ఇవాళ ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జ్

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ కూప్పకూలిపోయింది. ఇచ్చాపురం సమీపంలో బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా రెండుగా విరిగిపోయింది. 1929లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఇలా జరిగింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలు కూడా క్రింద పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram