శ్రీకాకుళం జిల్లా: అంగన్వాడీ కేంద్రంలో గుడ్లుతిని పిల్లలు అస్వస్థత

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వాంతులకు గురయ్యారు. దీన్ని గమనించిన అంగన్వాడీ వర్కర్ ,స్థానికులు శ్రీకాకుళం లోని రిమ్స్ ఆసుపత్రికి పది మంది చిన్నారులను తరలించారు . ముగ్గరు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యసేవలందిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram