AP Schools Reopen: పిల్లలూ.. ఆగస్టు 16 నుంచి బడి గంట మోగనుంది
ABP Desam
Updated at:
23 Jul 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత నాడు-నేడు పనులను ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ రోజే రెండో విడత నాడు- నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నారు.