Sake Sailajanath Interview : అనంత సభతో కాంగ్రెస్ కు పునర్వైభవం | ABP Desam

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అనంతపురంలో న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభతో అందుకు నాంది పలకాలని పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ బహిరంగ సభతో కాంగ్రెస్ ఎలాంటి మార్పులు తీసుకురానుంది. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల సీఎం జగన్ ను ఢీకొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకువస్తారా. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఏం చెప్పారు..ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola