Sajjala Ramakrishna Reddy : తిరుమల శ్రీవారి సేవలో సజ్జల రామకృష్ణారెడ్డి | DNN | ABP Desam
తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం
రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందచేశారు.