Sajjala Ramakrishna Reddy : తిరుమల శ్రీవారి సేవలో సజ్జల రామకృష్ణారెడ్డి | DNN | ABP Desam

తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం
రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola